Saturday, August 2, 2008

వికట కవి గారి సందేహానికి సమాధానఒ

ఆఖరి సందేశం
ఏదీ లేదు ప్రతి విషయం శ్రమ చేసి
తెలుసు కోవలసినదే ఇదే అద్వైత సిద్ధాంత సూత్రం
అందరి దేవుడు వకడా కాదా అనేసందేహాలు
మనకే పరిమితం ఇతరులకి అలాంటి సందేహాలు
లేవు యూదు క్రైస్తవ ముస్లిం మతాలకు దేవుడువకడే
ఆఖరి పూజారి ఎవరు అనే విషయం లోనే
తగాదా. కేవలం దానికోసం (నిజం) కొన్ని
కోట్ల మంది చచ్చారు, చస్తున్నారు, చస్తారు.
ఐకమత్యం కోసం దైవభావన
ప్రోత్సాహించబడింది
కొట్టుకు చావటం కోసం కాదు
అనే విషయం ముందు మనకు
అర్థమైతే తరువాత వాళ్ళకు అర్థం అవుతుంది
హింస మీద ఆధర పడిన జ్ఞానం సహజం
గానే నశించడం వలన మన జ్ఞానం
గురించి కనీస ఆలోచన చేయగలుగు తున్నాం
తత్వమసి అహంబ్రహ్మస్మి అంటే
ఐకమత్యం కాక ఏమిటి ???